నాటి పాలనలో కుదేలైన కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీవం పోస్తున్నది. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ప్రోత్సాహం అందిస్తున్నది. లక్ష చొప్పున సాయం అందిస్తూ.. కుటుంబాలకు ఆసరా అవుతున్
రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత అందిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్లోని మైసమ్మ గుట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత
Minister Talasani |కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వారి అభివృద్ధికి చేయూతనిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట�
బీసీ కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే దళితులకు రూ.10 లక్షల దళితబంధు, మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు, గొల్లకురుమలకు గొర్రెల పంపిణీతో పాటు నాయీబ్రాహ్మణులు, �
స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు ఆదరణ లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గొల్లకుర్మలను ధనికులను చేసేందుకే సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
కులవృత్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని బీసీ కులవృత్తుల పథకం లబ్ధిదారు కుందారపు మురళి అన్నారు. మంచిర్యాలలో బీసీ కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన�
Minister Vemula | తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఆర్థికంగా తోడ్పాటునందించే కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashant Reddy) అన్నారు.
Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తనకు తానే పోటీ. ప్రైవేటురంగంలో కొలువుల సృష్టి పరంగానూ తనకు తానే పోటీ. స్వయం ఉపాధికి ఊతం ఇవ్వడంలోనూ తనకు తానే పోటీ. కులవృత్తులను పటిష్టం చేయడంలోనూ తనకు తానే పోటీ.