అడవిపంది ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడి, మృత్యువుతో పోరాడుతున్న యువకుడు బ్రెయిన్ డెడ్ అయి సోమవారం చనిపోయాడు. ఆ వివరా లు.. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు రాహుల్(40) జడ్చర్
తీవ్రమైన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేర్ ఆస్పత్రి క�
ఆమె ఒంటరి మహిళ. నర్సు ఉద్యోగం. బాగా డబ్బులున్నాయి. దవాఖానలో ఆమెను పరిచయం చేసుకున్నాడు. స్నేహం చేసి శారీరకంగా మరింత దగ్గరయ్యాడు. అవసరానికి ఆమె నుంచి రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాల�
బంజారాహిల్స్లోని కేర్ దవాఖాన వైద్యులు 20 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఓ వ్యక్తికి అత్యంత క్లిష్టమైన హార్ట్ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. గుండెలో రక్తప్రసరణకు అడ్డంకులు కల్పిస్తున్న ప్
Himayat nagar | హైదరాబాద్లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హిమాయత్నగర్లో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని తమ కారుతో ఢీకొట్టారు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఎస్ఐ నరేశ్ విధుల్లో భాగంగా
మెదడు, మూత్రపిండాలతో సహా ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ధమని లోపలి భాగంలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �