గల్ఫ్ బాటపట్టిన వలసజీవి గుండె ఆగిపోయింది. కరోనా కష్టాలను దాటుకొని భవిష్యత్తుపై ఆశలతో ముందుకెళ్తున్న సమయంలో కుటుంబం ఆగమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కు�
ప్రతాప్గఢ్-కాన్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో డ్యూటీలో ఉన్న డ్రైవర్ శుక్రవారం రైలు నడుపుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందినట్లు రైల్వే అధికారి తెలిపారు. పరశురాంపూర్ చిల్బిలాకు చెం�
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అయితే ఫ్లైట్ సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించడంతోపాటు ఆ విమానంలో ఒక డాక్టర్ ప్రయాణిస్తుండటంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పి�
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్దే గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Cardiac Arrest | గుండెపోటు తర్వాత… హృదయ స్పందనలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చాలా వేగంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణకు సహకరించకపోవడం లాంటి సమస్యలు తలెత్తి మరణానికి దారి తీయవచ్చు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఇంతవర�
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో హైదరాబాద్లోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు
ఒక వృద్ధుడి ప్రాణాలను డ్రోన్ కాపాడింది. అది రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఇంతకీ ఆ డ్రోన్ ఎలా ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడిందో తెలుసుకుందాం రండి.స్వీడన్కు చెందిన 71 ఏళ