శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి, బరువు తగ్గేందుకు వ్యాయామం చేస్తుంటారు. అయినా.. కొందరు మాత్రం అనుకున్న ఫలితాలు పొందలేరు. ఇందుకు కారణం.. వ్యాయామం తర్వాత చేసే కొన్ని చిన్నచిన్న తప్పులేనని నిపుణులు అంటున్న�
Millets | అన్నం తింటే రక్తంలో చక్కెర.. గోధుమలతో చేసిన రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ.. ఇలా ఆహార పదార్థాల్లో పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తుండగా.. అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా �
ఒక ముద్దలో క్యాలరీలు ఎన్ని? కార్బోహైడ్రేట్లు ఎన్ని? షుగర్ కంటెంట్ ఎంత? అని లెక్కలేసుకొని తినే రోజులు వచ్చేశాయి. ఒక ఆహార పదార్థం తినాలంటే వెనకాముందు ఆలోచించి రుచి చూసే కాలం వచ్చేసింది.
కండలు తీరిన దేహం కోసం (Muscle Strength) జిమ్లో కసరత్తులు ఎంత అవసరమో మనం వంటింట్లో వాడే పదార్ధాలు, దినుసులు కూడా కీలకం. వ్యాయామం, ఆహారంతోనే తీరైన దేహాకృతిని సొంతం చేసుకోవచ్చు.
కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ, నాలుగు పదులు దాటగానే ఆకృతి మారిపోతుంది. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణం.. ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం.
మారుతున్న కాలానుగుణంగా మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా అనేక మార్పులొచ్చాయి. హడావుడి జీవితం, రోజువారీ పనులతో ఏదో ఒక్కటి తినేసి ఆ పూట గడిస్తే చాల్లే అనుకుంటున్నారు.
డయాబెటీస్తో బాధపడేవారికి పొద్దునలేస్తే ఏం తినాలి? ఏం తినకూడదన్న చింతే ఎక్కువ. ఏది తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుందో అర్థంకాక నానా తిప్పలు పడుతుంటారు. ఇంట్లో ఇష్టమైనవి అనేకం ఉన్నా కొందరు నోరు కట్టేసుకొంట�
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఒత్తిడి గురవుతాడు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సరైన పౌష్టికాహారాన్నితీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
చిరుధాన్యాల వినియోగం-ఆరోగ్య ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా ఇక్రిశాట్ చేసిన అధ్యయనంలో రుచి కన్నా ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న 91శాతం జనాభాలో మి�
Health | ఆహారపు అలవాట్లతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అందరికీ తెలుసు. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆహార అలవాట్లపై పుష్కల సమాచారాన్ని చేతి వేళ్లపై దొరికేలా చేస్తుండటంతో ఎన్నో అపోహలు, ఉహాగానాలు ఉక్కిరిబిక్క
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
రాత్రిపూట శరీరం విశ్రాంతి పొంది, రోజుకు కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. కానీ, ఉదయం లేచాక కూడా కొన్ని గంటల సేపు మనం ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ చర్య మరింత ఎక్కువగా జరుగుతుంది.
రోజూ సలాడ్స్ మాత్రమే తీసుకుంటే బరువు తగ్గుతారన్నది అవాస్తవం. దీనివల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. కొన్ని కూరగాయలు పచ్చిగా తినకూడదనీ అంటారు.