కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు ట�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లికి బుధవారం ఉదయం తన సొంత కారులో వెళ్తున్నాడు.
హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది.
Car Drags Bike | హైవేపై వేగంగా దూసుకెళ్లిన కారు బుల్లెట్ బైక్ను ఢీకొట్టింది. కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అయినప్పటికీ డ్రైవర్ ఆ కారును ఆపకుండా పారిపోయాడు. బైక్పై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించా�
కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైనా ఘటన కేశంపేట (Keshampet) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె క�
Cop Caught With Rs 9 Lakh Bribe | ఒక పోలీస్ అధికారి లంచంగా తీసుకున్న రూ.9 లక్షలకుపైగా డబ్బుతో కారులో వెళ్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు మార్గమధ్యలో ఆ పోలీస్ అధికారి కారు ఆపి �
Car | సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి వెంకటాపూర్ వైపు వచ్చిన స్విప్ట్ డిజైర్ కారు వేగంగా ఏకాంబరం ఇంట్లోకి దూసుకెల్లింది. టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు చిన�
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. 500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున
Truck Drags Car | హైవేపై వెళ్తున్న కారు లేన్ మారేందుకు ప్రయత్నించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడ�
Road Accident | కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
UP Couple On Honeymoon Missing | హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది.