Car accident | పండుగ పూట హుస్నాబాద్(Husnabad) పట్టణంలో విషాదం నెలకొంది. హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) పట్టణంలోని శివాజీనగర్కు చెందిన ఎగ్గోజు యశ్వంత్(17)అనే వ్�
Car accident | జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా తొమ్మిది మందితో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పలు ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆగిపోయింది. �
శబరిమ ల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములు గు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరా
Car Accident : ఉత్తరప్రదేశ్ రాయ్బరేలి(Rai Bareli)లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమింది మంది సజీవ దహనమయ్యారు. శనివారం రాత్రి నైనిటాల్ హైవే(Nainital High Way) మీద వేగంగా వెళ్తున్న ఒక కారును ట్రక్కున�
Harish Rawat | ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Uttarakhand Ex Chief ) హరీశ్ రావత్ (Harish Rawat)కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి (car accident) గురైంది.
Hyderabad | బేగంపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిజాంపేటకు చెందిన కే ప్రియాంక(31), బేగంపేటలోని ఓ ప్రయివేటు స్టోర్లో పని చేస్తోంది. ద
Rishabh Pant | క్రికెట్ అభిమానులకు శుభవార్త. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. గతేడాది చివరలో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) మండలం రావివెంకటపల్లెలో ఓ కారు (Car accident) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ విద్యార్థి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలికావడంతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ ప
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పీ రోహిత్రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాండూరులో జూలై 3 నుంచి 13 వరకు శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించేం�
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి(58) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ (డ�