Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సం�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీకాలనీలో రూ. 25 లక్షల వ్యయం తో నిర్మించిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే జి. సాయన్న ప్రారంభ
సికింద్రాబాద్ : రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది దళి�
బొల్లారం : ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. గురువారం కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్క�
ఉద్యోగ ప్రకటన చేయడంతో సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, బాణాసంచా కాల్చిన టీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ : నాలుగు కోట్ల తెలంగాణ ప్ర�
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరికి చెందిన 14 ఏండ్ల ఆయూష్�
అత్యంత వేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శ�
మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నగర పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ : కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఈ మేర