B Vinod Kumar | కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ శనివారం లేఖరాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశార�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన
కొత్త ఏడాదిలో తొలిబోర్డు సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరగనుంది.
భూ బదలాయింపుతో బస్తీల క్రమబద్దీకరణకు మార్గం సుగుమం కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి సికింద్రాబాద్ : కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా స్థానికులు సంతకాల సేకరణను ప్రారంభించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ రోడ్లను మూసివేస్తే.. మూసివేస్తే తాము నీళ్లు, విద్యు�
బొల్లారం : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న సూచించారు. ఆదివారం కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు పరిధిలోని అయోధ్�
సికింద్రాబాద్ : కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఈ మేర
కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వేలో వెల్లడి మూడేండ్ల పాటు కొనసాగిన సర్వే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి �
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా న�
సికింద్రాబాద్ : జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కైవసం చేసుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు �
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర �
సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్
బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి �