బొల్లారం : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న సూచించారు. ఆదివారం కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు పరిధిలోని అయోధ్�
సికింద్రాబాద్ : కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఈ మేర
కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వేలో వెల్లడి మూడేండ్ల పాటు కొనసాగిన సర్వే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి �
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా న�
సికింద్రాబాద్ : జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కైవసం చేసుకుంది. పరిశుద్ధత, పచ్చదనం, చెత్త సేకరణ, మరెన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మెంట్ బోర్డుకు �
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు ముందుకేసింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో నానాటికీ అభివృద్ధి కుంటుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర �
సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్
బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి �
సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశ�
KTR | జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది.
అలా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగవా..! తిరుమలగిరి డంపింగ్ యార్డును తరలించండి బోర్డుకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలివ్వండి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రె