సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సివిల్ ప్రాంతాలు త్వరలో మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట్ర అధికారులకు సూచించారు.
Cantonment | కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనానికి సంబంధించిన విధానాలపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్ మంగళవారం వివిధ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజాపాలన ముగిసింది. డిసెంబరు 28, 2023న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, శనివారం వరకు ( డిసెంబర్ 31, జనవరి 1వ మినహా) దరఖాస్తులను అధికారులు ప్రత్యేక కేంద్రాల ద్వారా స్వీకరించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్
భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళం�
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఈ నెల 30వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయని, ఈ శిక్షణ శిబిరాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ
B Vinod Kumar | కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ శనివారం లేఖరాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశార�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన
కొత్త ఏడాదిలో తొలిబోర్డు సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరగనుంది.
భూ బదలాయింపుతో బస్తీల క్రమబద్దీకరణకు మార్గం సుగుమం కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి సికింద్రాబాద్ : కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ : కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా స్థానికులు సంతకాల సేకరణను ప్రారంభించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ రోడ్లను మూసివేస్తే.. మూసివేస్తే తాము నీళ్లు, విద్యు�