కోదాడలో రూ. 60 లక్షల విలువచేసే గంజాయిని సీజ్ చేసి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పట్టణ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈమేరక�
ఒడిశా నుంచి రాజస్థాన్కు హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 6.25 కోట్ల విలువైన గంజాయిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్
జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీల్లో సుమారు రూ. 4.15 కోట్ల విలువ చేసే 830 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో నిర�
వాహన తనిఖీల్లో భాగంగా 698 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్ తెలిపారు. టేకులపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
Nicholas Kirton : మాదక ద్రవ్యాల కేసులో కెనడా క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ కిర్టన్ (Nicholas Kirton)ను బార్బడోస్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులో నికోలస్ను �
హోలీ పండుగ సందర్భంగా నగరంలోని పలు చోట్ల ఆబ్కా రీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశా రు. ఇందులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయితో తయారు చేసిన 100 కుల్ఫీ ఐస్క్రీమ్ లు, 32గాంజా గోలీలు, 108 బర్ఫీ స
తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజా�
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశా రు. నిందితుడి వ ద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే 24కిలోల గంజా యి �
ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్ర
రైల్వే కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పోలీసులు కేవలం రోడ్డు మార్గంపైనే దృష్టి సారిస్తుండడంతో అక్రమార్కులు వా రి కండ్లు కప్పి రోడ్డు మార్గంతోపాటు రైళ్లలోనూ గంజాయిని తరలిస్తున్నా రు. ప్రధ�
గంజాయి మొక్కలను పెంచుతున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఈస్ట్ ఆనంద్బాగ్కు చెందిన వెంకటరాజు(19) కొంత కాలంగా ఆనంద్బాగ్ రైల్వే ట్రాక్ సమీప�
గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, అడ్డాగా ఉన్న ధూల్పేటలో నెలరోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహిం చి పూర్తిగా అరికట్టామని.., ఇక పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెం�