హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్
గంజాయి అక్రమ రవాణా.. విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రవాణాదారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తున్నది. అయినా కొంత మంది తమ స్వార్థం కోసం యువతను గంజాయికి �
వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవ�
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ సుధీర్కుమార్, ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..�
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరా�
సులభంగా డబ్బు సంపాదించాలని, అడ్డదారితొక్కి మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ, యువతను మత్తువైపు మరల్చుతున్న నిందితుడిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితున్ని గురువారం కమిషనరేట్ల�
Cannabis Seized | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ (Utnur ) నుంచి మహారాష్ట్ర (Maharastra) లోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీ
ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలను నియంత్రించామని, నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని జిల్లా పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు.
వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు ఛేజ్ చేసి నిందితులను పట్టుకున్న ఘటన బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ పంచాయతీ జింకలగూడెం సమీపంలో చోటుచేసుకున్నది.
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
మూడు సెల్ఫోన్లు స్వాధీనం ఐదుగురు యువకులపై కేసు నమోదు మోత్కూరు, అగస్టు 24 : మున్సిపాలిటీ కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. పట