బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వివిధ ప్రాంతాలనుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం కేబీఆర్ పార్కు వాకర్లు స్వచ్చంద సంస్థ ద్వారా ప్రతివారం అన్నదానం కార్యక్రమాన్ని శుక్రవారం ప
కోర్టు తీర్పులు ఖాతరు చేయడం లేదు. రెవెన్యూ విభాగం హెచ్చరికలను అస్సలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కేసులు నమోదు చేసినా బెదరడం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న సర్కారు స్థలాన్ని అక్రమంగా చేజిక్కించుకోవడమే లక్ష�
Telangana Police | తెలంగాణ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీసు అధికారి కావాలనే ఏడేళ్ల చిన్నారి కోరిక తీర్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారిని పోలీసు అధికారి సీట్లో కూర్చోబెట్టి బాలుడి ముఖంలో సంతోషానికి
క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రభు త్వం అప్రమత్తమైందని, క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్న�
ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పెట్-ఎంఆర్, ఇథోస్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను నగరంలోని ఒమెగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని ఆ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్కు కేసీఆర్ వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆ�
లివివ్: రష్యా దాడిలో క్యాన్సర్ హాస్పిటల్ ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. మికోలైవ్ పట్టణంలో ఉన్న హాస్పిటల్తో పాటు పలు నివాస బిల్డింగ్లు కూడా ధ్వంసం అయ్యాయి. భారీ ఆయుధాలతో రష్యా �
ఐదుగురు కొవిడ్ రోగులు మృతి | ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరి