క్యాన్సర్ చికిత్స నియమాలను తిరగరాసే ఆవిష్కరణను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ కణాల స్వభావాన్ని.. వాటిని ధ్వంసం చేయకుండానే సాధారణ కణజాలంగా మార్చివేశారు. ప్రస్తుతం క్యా�
బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), రూర్కెలా సరికొత్త సెమీ కండక్టర్ పరికరం ఆధారిత బయోసెన్సర్ను అభివృద్ధి చేసింది. సంక్లిష్టమైన లేదా ఖరీదైన ల్
క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి ద్వారా క్యాన్సర్ కణాలు తమనుతాము చేసుకునేలా ప్రేరేపించి క్యాన్సర్ను నయం చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు ‘�
క్యాన్సర్ వ్యాధి చికిత్స దిశగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ప్రాణాంతక క్యాన్సర్ను నివారించే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ను వీరు అభివృద్ధి చేశారు. ఈ వ్యా�
Helpline | క్యాన్సర్ రోగుల కోసం కొంత మంది అంకాలజిస్టులతో కూడిన బృందం ‘సెకండ్ ఒపీనియన్' హైల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వర�
పండ్లు తింటే రోగాలు నయమవుతాయని, దూరమవుతాయని విన్నాం. అంతేకాదు.. పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. క్యాన్సర్ థెరపీలో వైద్యులు ‘హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హ�
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్లో సింథటిక్ రంగులుగా వాడతారు.
రక్తంలో క్యాన్సర్ కారక కణాలు గుర్తించిన హెచ్సీయూ శాస్త్రవేత్తలు వాటిని తొలగించేందుకు మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శరీరంలో క్యాన్సర్ వ్యాధికి కారణమవుత�