G.O. No. 49 | కాగజ్నగర్,ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో ఫారెస్ట్ కన్జర్వేషన్ సంభందించిన జీవో నెంబర్ 49 ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు నిరసనలను కొనసాగిస్తున్నాయి.
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని పది నగరాలకు విమాన సర్వీసులను రద్దుచేసింది. ఉత్తర, పశ్చిమ
Students Expelled For Locking Teachers | క్యాంపస్లో తలపెట్టిన హోలీ కార్యక్రమాన్ని కాలేజీ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రిన్సిపాల్, టీచర్లు సమావేమైన హాల్ డోర్ లాక్ చేసి బంధించారు. కాలేజీ యాజమాన్య
Shamshabad airport | హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో సాంక�
PresVu Eye Drops | ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రెస్వు’ ఐ డ్రాప్స్కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది.
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ(TTD) ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
Minister Mallareddy | రైతు వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిజస్వరూపం బయట పడిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) ఆరోపించారు.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
మోటారు వాహనాల పన్ను చెల్లించకుండా రాకపోకలు సాగించే వాహనాలను సీజ్ చేయడంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించని వాహనాలను గుర్తించి,
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు