జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆటో యూనియన్ గౌరవాద్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నార�
MMTS | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. రాజధానిలో నేడు టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్
క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్లో ముఖ్యమైంది క్రెడిట్ కార్డుల ముగింపునకు సంబంధించినదే. వారం రోజుల్లో పని పూర�
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్ర�
న్యూఢిల్లీ : సీబీఎస్, ఐసీఎస్ఈ సహా ఇతర బోర్డులు నిర్వహించే పది, 12వ తరగతి ఆఫ్లైన్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఆఫ్లైన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గ�
పరీక్షలు రద్దు | మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జరిగే పలు పరీక్షలు రద్దయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
భూ కేటాయింపులు రద్దు చేస్తాం | గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు | ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిం�
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
న్యూఢిల్లీ: ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసులు రద్దయ్యాయని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను రైల్వే మంత్రిత్వశాఖ సోమవారం నిరాకరించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు పూర్తి�