anti-India graffiti : కెనడాలోని రామ మందిరంపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. హిందుస్తాన్ ముర్దాబాద్.. సంత్ బింద్రావాలా అమరుడు అని, మోదీని టెర్రరిస్టుగా ప్రకటించాలని రాశారు.
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్ల�
గగనతలంలో వరుస అనుమానాస్పద కదలికలు అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతున్నాయి. చైనా స్పై బెలూన్ కూల్చివేత తర్వాత వరుసగా మూడుసార్లు అనుమానాస్పద కదలికలు ఏర్పడుతున్నాయి.
కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
క్రెడిట్ కార్డులతో ఫీజులు చెల్లిస్తామంటూ అమెరికా, కెనడాలోని వివిధ వర్సిటీల తెలుగు విద్యార్థులను మోసగించిన ఓ ముఠాను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కెనడాలోని బ్రాంప్టన్లోని గౌరీ శంకర్ మందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు. ఆలయ గోడలపై భారత్ వ్యతిరేక రాతలు రాయడంపై టోరంటోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ మంగళవారం
Canada Temple: హిందువుల ఆలయంపై మరోసారి కెనడాలో దాడి జరిగింది. బ్రాంప్టన్లోని గౌరీ శంకర్ ఆలయానికి యాంటీ ఇండియా గ్రాఫిటీ వేశారు. ఈ ఘటనను కెనడాలోని భారత కౌన్సులేట్ జనరల్ ఖండించారు.
అందరూ మహానగరాల్లో రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్న దశలో స్పేస్ ఆర్కిటెక్ట్ ఆస్తా కచా మాత్రం అంతరిక్షంలో కాలనీలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నది. ఆ ప్రయత్నానికి కృత్రిమ మేధను జోడిస్తున్నది.
భారీగా పెరుగుతున్న ఇం డ్ల ధరలను కట్టడి చేయడానికి కెనడా ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం విదేశీయులు రెండేండ్ల పాటు కెనడాలో ఆస్తులను కొనడం కుదరదు.
తన తల్లిదండ్రులను చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఓ వ్యక్తి భారీ రివార్డు ప్రకటించాడు. కెనడాకు చెందిన అపోటెక్స్ అనే ఫార్మా కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఐదేండ్ల క్రితం హత్యకు గురయ్యారు.
Woman shot dead | కెనడాలోని మిస్సిస్సౌగలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి భారత సంతతికి చెందిన సిక్కు మహిళ పవన్ ప్రీత్ కౌర్ (21)ని కాల్చిచంపాడు. సోమవారం
ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు కెనడా శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్ కొరత నేపథ్యంలో వర్క్ పర్మిట్ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేం�