కేంద్రప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ పథకం అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్పై ఈ పథకం కింద ఏకంగా 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలు�
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
CAG | భూమి లోపల నల్ల బంగారం ఉన్నట్టు బయటపడింది. ఎలాంటి పోటీ లేకుండా కారు చౌకగా దాన్ని దక్కించుకోవాలనుకొన్నది ఓ వ్యాపార సంస్థ. ఆలోచన వచ్చిందే తడవుగా డొల్ల కంపెనీలను సృష్టించి, వాటితో టెండర్లు వేయించింది. దీం�
Telangana Income | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ఉన్నది. రాబడులను పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది.
అనే నేను దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా రాష్ట్రపతిగా అధికార విధులను విశ్వాసబద్దంగా నిర్వహిస్తానని, నా శక్తిసామర్థ్యాల మేరకు రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమం కోసం...
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవడం ప్రతీ ఒక్క అభ్యర్థికి...
సమయపాలన పాటించట్లేదంటూ కాగ్ మొట్టికాయలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రయాణ సమయం చాలా పెరిగిందని రైల్వే వ్యవస్థపై కాగ్ మొట్టికాయలు వేసింది. రైళ్ల సమయపాలన కూడా చాలా తగ్గిందని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. వైఎస్సార్ గృహవసతి ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించిందని 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించిన కాగ్ నివేద�
దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్�
కోల్కతా: గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)పై కాగ్తో ఆడిట్ చేయిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తెలిపారు. జీటీఏ సరిగా పనిచేయడం లేదని అందరూ తనకు చెప్పారన్నారు. 2017 నుండి ఎ�
నిర్దేశిత పరిమితికి లోబడే రుణాలు.. రెవెన్యూ రాబడి, వ్యయంలో పెరుగదల వ్యవసాయానికి, సంక్షేమానికే అధిక నిధులు: కాగ్ నివేదికలో వెల్లడి ప్రత్యేక ప్రతినిధి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం కచ్చితమై�
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్�