కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రాబడి తిరోగమనంలో పయనిస్తున్నది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేండ్లయినా.. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు.
రాష్ట్ర ఆదాయం అంచనాకు అనుగుణంగా పెరగడం లేదు కానీ, అప్పు లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6 నెలల్లో రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 33.49 శాతమే వచ్చింది.
YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి.. అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని �
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రాబడులు ఏటేటా పెరగగా, కాంగ్రెస్ పాలనలో మాత్రం తగ్గుతున్నాయి. రేవంత్ సర్కార్ అనాలోచిత విధానాలు, నిర్ణయాలు రాబడికి గండికొడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుత
BRS | రాష్ట్ర ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే పోతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అబద్ధాలపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ కాంగ్రెస్ అస�
తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20న ముగుస్తుంది.
రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం పెరిగాయని కాగ్ నివేదిక (CAG) వెల్లడించింది. అయితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివ
దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొ�
‘తెలంగాణకు గత తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది.’ అనేక వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాయా మశ్చీంద్రలు మోదీ�
తెలంగాణ ఏటికేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతి పైసాను ప్రజలకు పంచడంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.