లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.
మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ గెలువడం, గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని సీఎం కేసీఆర్ ఇన్చార్జి గ్రామం లెంకలపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కల�
తెలంగాణ రాష్ట్ర సమితి బుధవారం నుంచే ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారినప్పటికీ.. ఎన్నికల సంఘం వద్ద ఆమోదముద్ర పడటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నది. పార్టీ పేరును సవరించుకొనేందుకు ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 195
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పంజాబ్
By-Polls results: దేశవ్యాప్తంగా ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది
By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ సోదరులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి యాదవ్ మధ్య వివాదం మరింతగా ముదురుతున్నది. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కుశేశ్వర్ ఆస్థాన్ నియోవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అతిరిక్ �
కోల్కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, �