లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్పేట్ (Lithium Manganese Iron Phosphate- LMFP) బ్యాటరీతో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ క్వాంటా బైక్ ను ఆవిష్కరించింది.
TRAI | బ్యాంకింగ్ సేవలు, ఈ-కామర్స్ సంస్థల ఓటీపీ మెసేజ్లు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కొట్టి పారేసింది.
Amazon Black Friday Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్ నోట్తో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 703.38 పాయింట్లు లాభంతో 79,747.12 పాయింట్ల వద్ద ముగిసింది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ క్యూ7 సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.88.66 లక్షలు మొదలుక�
Toll Plaza- Nitin Gadkari |పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైంది.
Silver-Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది.
Lava Yuva 4 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. లావా యువ 4 (Lava Yuva 4) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.