అంబుజా, ఏసీసీల కొనుగోలుతో దేశీయ సిమెంట్ రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్.. వైజాగ్ స్టీల్ను సొంతం చేసుకుని ఉక్కు తయారీలోకీ అడుగుపెట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. ఏదైనా అనధికార లావాదేవీని గుర్తించినట్టయ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యథాతథంగా ఉన్నప్పటికీ.. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో అమాంతం పెరిగాయి.
గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ లిమిటెడ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ.2,747 కోట్ల విలువైన కంపెనీకి చెందిన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ సెగ గట్టిగానే తగిలింది. వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయంతో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవడం మార్కెట్లలో అలజడి సృష్టించింది. సెన్సె�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మ�