రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి.ఈ ప్రాజెక్టుల కి�
తమ గ్రూప్ సిమెంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని, దేశంలో అత్యంత లాభాదాయక సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆవిర్భవిస్తామని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ ప్రకటించారు. అంబూజా సిమెంట్స్, ఏసీ�
Life Insurance | చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఐటీ సీఈవోల జీతాలు 2012లో రూ.80 లక్షలు..2022లో రూ.50 కోట్లకుపైనే న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సంస్థల సీఈవోల వేతనాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడిచిన పదేండ్ల
చెన్నై/హైదరాబాద్, ఆగస్టు 24: రాయల్ ఎన్ఫీల్డ్ మరో మోడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. యువతే లక్ష్యంగా విడుదలైన ఈ 350 సీసీ హంటర్ బైక్ ప్రారంభ ధర రూ.1,49,900. గరిష్ఠ ధర రూ.1,68,900గా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబ�
హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది సామ్సంగ్. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 రెండు రకాల్లో లభించనున్న ఈఫోన్లపై ముందస్తు బుకింగ్లు సైతం ఆరం
సర్వీసులు ప్రారంభించండి టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జ�