క్యూ1లో 32 శాతం తగ్గిన లాభం హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరా�
ఒప్పందం విలువ 10వేల కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ) : జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి హైదరాబాద�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
ప్రచారకర్తగా అల్లు అర్జున్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : 25 వసంతాలుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న హానర్ హోమ్స్… ఇప్పటి వరకు 1976 గృహాలను �
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిం
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుప�
న్యూఢిల్లీ, ఆగస్టు 8:దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను పెంచేసింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు ప�
హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.240.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని �
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�