ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్న�
హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా.. మెదక్లోని తమ ప్లాంట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. బయోలాజిక్స్ తయారీ కాంట్రా క్ట్ కోసం ఫార్మా దిగ్గజం మెర్క్ షార్ప్ అండ్ ధోమ్ (ఎంఎస్డీ) సిం
దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి.
EPFO | ఈపీఎఫ్ ఖాతాలో మనీ విత్ డ్రా కోసం దాఖలు చేసే క్లయిమ్స్ తోపాటు ఇక నుంచి చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది.
Forex Reserves | దేశీయ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దిగి వచ్చాయి. ఈ నెల 24తో ముగిసిన వారానికి రెండు బిలియన్ డాలర్లు తగ్గి 646.67 బిలియన్ డాలర్లకు పడిపోయాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది.
Truecaller AI Scanner | ఏఐ కాల్స్ ను గుర్తించడానికి ట్రూకాలర్ ఏఐ ఫీచర్ తీసుకొచ్చింది. ట్రూ కాలర్ యాప్ డీఫాల్ట్ కాలర్ యాప్ గా సెట్ చేసుకుంటే సరి.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్ ను ఇట్టే పట్టేస్తుంది.
Home Loan | బ్యాంకు నుంచి తీసుకున్న ఇంటి రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత సదరు బ్యాంకు నుంచి కీలక పత్రాలు తీసుకోవడం మరిచిపోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Union Minister Nitin Gadkari | హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో జరిగిన ఓ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడూత 2034 నాటికి పెట్రోల్, డీజిల్ వాహనాలకు తలుపులు మూసేయాలని కేంద్రం భావిస్తోందన్నారు.
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.