రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.
తెలంగాణలోఇంధన సామర్థ్య పరిష్కారాలను పెంపొందించడానికి ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా వ్యాపారవేత్త వధ్య పద్మ ఒప్పందం కుదుర్చు�
Market Capitalisation | గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 80 వేల మార్కును దాటగా, మరోవైపు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.447 లక్షల కోట్ల మార్కును చేరుకున్న
Gold - Silver Rates | దేశంలో గురువారం బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.710 వృద్ధితో రూ.73,090కి చేరుకోగా, కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.93,000లకు చేరింది.
Motorola Razr 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన ప్రీమియం ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
భారత్.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా అన్నారు. దేశ జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు.
రాబోయే మూడు సంవత్సరాలు మదుపరులకు ఈక్విటీ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాబడులను అందించకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆ
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇంటివద్దనే హెల్త్కేర్ సేవలు ప్రారంభించింది. కస్టమర్లకు ఇంటి వద్దనే ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేర్24, పోర్టీ, కాల్హెల్త్, అ�