పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికుల�
తాంబూలం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్సు పాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశ�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
తెల్లవారుజామున రెండు బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నా రు. ఒక్కసారిగా ప్రమాదం దాని వెనుకే ఇంకో ప్రమా దం సంభవించడంతో ప్ర యాణికులు భయభ్రాంతులతో గట్టిగా కేకలు వేస్తూ కన్నీరుమున్నీరయ్యా రు. పెనుప్రమా
సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హను�
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా పండుగకు స్వగ్రామాలకు పయనమవుతున
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్లగొండ రీజియన్లోని 7 డిపోల పరిధిలో 398 అదనపు బస్సులను నడుపనున్న
పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని �
Cyclone Fengal | తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఆదివారం తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్ వాటిపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతిన్�
వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.