సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం స
ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీలకు తప్పనిసరిగా ధ్వనిని వినిపించే పరికరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల నుంచి శబ్దం వెలువడదు. ఫలితంగా ఇవి రోడ్డుపై ప్రయాణిస్తు
నగర జనాభాకు అనుగుణంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న సర్వీసులను పండుగ ప్రయాణాలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలిస్తూ.
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికుల�
తాంబూలం ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్సు పాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశ�
TSRTC MANTHANI | రామగిరి, ఏప్రిల్ 03: మంథని పెద్దపల్లి రూట్ లో బస్సుల సంఖ్య పెంచాలని టీఎస్ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రూట్ లో మంథని డిపో కు చెందిన బస్సులు అంతంతా మాత్రమే నడుస్తుండంతో గంటల తరబడి బ
తెల్లవారుజామున రెండు బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నా రు. ఒక్కసారిగా ప్రమాదం దాని వెనుకే ఇంకో ప్రమా దం సంభవించడంతో ప్ర యాణికులు భయభ్రాంతులతో గట్టిగా కేకలు వేస్తూ కన్నీరుమున్నీరయ్యా రు. పెనుప్రమా
సంక్రాంతి పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణంలో ఆదివారం బస్సుల కోసం ప్రజలు పాట్లు పడ్డారు. గంటల తరబడి వేచి చూసి విసిగిపోయారు. వరంగల్ రీజియన్లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట, హను�
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా పండుగకు స్వగ్రామాలకు పయనమవుతున
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్లగొండ రీజియన్లోని 7 డిపోల పరిధిలో 398 అదనపు బస్సులను నడుపనున్న