Karnataka: కర్నాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం నుంచి పబ్లిక్ బస్సు సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ�
Maha Kumbh Mela | ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో
‘బస్సొస్తే బడికి.. రాకుంటే ఇంటికి’ అన్నట్లుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి. ‘పాఠశాలకు వెళ్లొస్తాం.. మా ఊరికి బస్సు నడపండి మహాప్రభో..’ అంటూ నెత్తీనోరూ బాదుకున్నా
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను నడిపించాలని, నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రగతిశీల మహిళా సం ఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం డిపో ఎ�
ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్.. బస్సు సేవలను ప్రారంభించనుంది. దేశ రాజధాని ఢిల్లీలో తొలుత ఈ సేవలను తీసుకురానుంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద బస్సులను నడుపనున్నది.
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బం�
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మారుమూల గ్రామాల పరిస్థితి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు సేవలు అందడం లేదు.
TS RTC | దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 25 వరకు రా
నగరంలో మరో నాలుగు సిటీ బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఉప్పల్ -మెహిదీపట్నం (113టీ ఐ/ఎం) సర్వీసు వయా హబ్సిగూడ, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, దుర్గా�
తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీ�
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. 4,233 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించింది. 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రత్యేక బస్సులను �
Border dispute | కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతున్నది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న