మహబూబాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం క�
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 4 : బస్ షెలర్ట్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం మున్సిపల్ కార్యాలయం వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు బస్సుకోసం �
యాదగిరిగుట్టకు బస్సు ప్రారంభం | ఎమ్మెల్యే ఆర్టీసీ మెదక్ ఆర్ఎం తో మాట్లాడి వెంటనే మెదక్ డిపో నుంచి యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు రెండు రోజుల్లో యాదగిరిగుట్టకు
అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గ
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సడలింపుతో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల వేళల్లో మార్పు చేసింది. రేపటి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా
భోపాల్ : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశ