పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ప్రభుత్వం హడలిపోయింది. హైదరాబాద్ బయలుదేరే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయాలని బుధవారం రాత్రి అన్న
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులన�
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దాకా బీఆర్ఎస్ పోరాటం అగదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై పోరాడితే అసహనంతో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా అరె
ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని రేవంత్ రెడ్డి సర్కార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్ససు ప్రయాణం కల్పించి, పురుషులకు బస్ టికెట
సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ�
Hairsh Rao | హైదరాబాద్: పెంచిన టికెట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కాక్రమానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మెహిదీపట్నం నుంచి బస్ భవన�
సిటీ బస్సుల్లో టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ‘చలో బస్ భవన్’ (Bus Bhavan) కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడంతోపాటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నార�
ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.
బీఆర్ఎస్ నేతలపై (BRS) కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ నేలతను పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. సిటీ బస్సుల్లో పెంచిన చార్జీల
ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ‘చలో బస్భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) పోలీసులు గృ