Rayadurg | శేరిలింగంపల్లి, మే 3: టికెట్ తీసుకోమన్నందుకు ఆకతాయిలు రెచ్చిపోయారు. కండక్టర్పై విచక్షణారహితంగా దాడికి దిగారు. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుం�
Man Stabs Bus Conductor | ఒక వ్యక్తిని బస్సు డోర్ వద్ద ఉండోద్దని కండక్టర్ చెప్పాడు. బస్సు లోపలకు రావాలని అతడ్ని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కండక్టర్ను కత్తితో పొడి
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని లేకపోతే మహిళా ప్రయాణికులకు ఫ్రీ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అంతేకాదు.
Conductor Assaults Lady Passenger | ఒక ప్రయాణికురాలిని బస్సు కండక్టర్ దారుణంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేశారు. అలాగే మహిళ ఫిర్యాదుపై కేసు నమోద�
రాత్రి వేళ బస్సెక్కిన ఓ పదిమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ ఓవర్ లోడ్ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్యలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆ
Bus conductor thrashed | కొందరు వ్యక్తులు బస్సు కండక్టర్ను దారుణంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకుని ఆ కండక్టర్ను కాపాడారు. ఈ వీడియో క్లిప్ స�
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.
ఆర్టీసీ బస్సు కండక్టర్ను అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడిన మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 25న ఉదయం హయత్నగర్ డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్�
TSRTC | హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సులో ఇటీవల ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. ఇద్దరు కండక్టర్లపై నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర�
మండలంలో ఆర్టీసీ బస్ కండక్టర్పై ప్రయాణికుడు శుక్రవారం దాడి చేశాడు. బాధిత కండక్టర్ రేయికుంట దేవదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో కుప్రియాల్ వద్ద ప్�
కండక్టర్ను అసభ్య పదజాలంతో దూషించి.. దాడికి పాల్పడిన ఓ యువతిపై ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్నగర్-తాండూర్ రూట్లో నడిచే తాండూర్ డిపో బస్సులో మహిళలు లేకున్నా.. కండక్టర్ వారి పేరిట టికెట్లను జారీ చేసి వాటిని కిటికీలో నుంచి బయటకు పారేశారు.