Musi River |మూసీ అభివృద్ధికి థేమ్స్ నది ప్లాన్ను అమలు చేస్తామని జనవరిలో సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దీనికోసం లండన్లో ఆయన మూడురోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించారు కూడా. అయితే, క్షేత్రస్థాయిలో థేమ్స్ నది ప్ల�
యాభై ఏండ్లుగా ఇక్కడే బతుకుతున్నం.. మా బతుకులు ఆగం చేయకండి’ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల వద్ద సర్వేను నిలిపేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పె
రాజధానిలో మూసీ నది (Musi River) పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబా�
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
HYDRAA | తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్కు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపో�
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ఘట్ పరిధిలోని 25 ఎకరాల అలీ చెరువు ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వ శాఖలు చెప్తున్న సాకులు ఇవీ. కండ్ల ముందు ఎన్ఆర్ డెవలపర్స్ ఏకంగా చెరువును సగానికి పైగా ఆక్రమించి.. రిసార
Harish Rao | విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నగర శివారు ప్రాంతంలోని శంకర్పల్లి మండలం జన్వాడ ఫాంహౌస్ ముందు ఉన్న చారిత్రక బుల్కాపూర్ ఫిరంగి నాలాపై నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సంయుక్తంగా సర్వే చేశారు.
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ను (N-Convention) హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy