రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సహాయ నిరాకర ణ చేస్తున్నా... రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి రా వాల్సిన నిధుల వాటాను నిలిపేసినా... రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నా... సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మాత్ర�
పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి
సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇద�
అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి అద్దం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 2,90,396 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ పద్దులో సీఎం కేసీఆర్ మానవీయ క�
రాష్ట్రంలో రైతన్నకు కొండంత భరోసా ఇచ్చిన రైతుబంధు పథకానికి 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం నిధులు పుష్కలంగా కేటాయించింది. ఈ ఒక్క పథకానికే రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుత�
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో 2,90,396 కోట్లతో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళతంగా ఉన్నదని, సకల జనుల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ప్రతి ఒక్కరూ అభివర
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
వైద్యారోగ్య శాఖ బడ్జెట్ కేటాయింపులను ఏటికేడు పెంచుతూవస్తున్నారు. నిరుడు ఏకంగా రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తూ ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు.