నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్రిప్పులకు, నాగార్జునకొండక
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పకళా నిలయం, తెలంగాణ పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనదని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ సు�
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించార�
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ‘టూరిజం మిత్ర’ అవార్డు లభించింది. శుక్రవారం కోల్కతాలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సులో ఈ అవా
Buddhavanam | తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్ట్కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఏటా అందిస్తున్న బంగ్లాదేశ్�
అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది
అఖండ భారతావని వందల శతాబ్దాల నాటి చరిత్రలకు పెట్టని గని. అనేక సంస్కృతులకు పురుడుపోసి జనజీవనాన్ని పురోగమించే దిశగా చారిత్రక ఘట్టాలకు గొప్ప వేదికగా నిలిచిన దేశమిది. అలాంటి చారిత్రక మలుపుల్లో.. హింస కూడదని �
సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి బౌద్ధధర్మమే శరణ్యమని ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధమ్మ దీక్షా దివస్�
మారింది... అవును, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో ‘పర్యాటకుల గమ్యస్థానం’గా తెలంగాణ మారింది. కోటలు.. పేటలు.. అందాల వరుసల అడవులు.. మల్లెల తీర్థాలు.. కృష్ణానదీ జలసవ్వడుల పసిడి మెరుపుల సిద్ధేశ్వరాలు.. వేము�
ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో ఆదివారం ధ్యాన తరగతులను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. మహాస్తూపం మొదటి అంతస్తులో నాలుగు బ్యాచ్లకు 30 న
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.