హిందుస్థాన్ పెన్సిల్స్ సంస్థ. దేశంలోని దాదాపు ప్రతి విద్యార్థి చేతినీ అలంకరించిన నటరాజ్ పెన్సిల్ను తయారుచేసింది ఒక స్కూల్ డ్రాపవుట్. మధ్యలోనే చదువు ఆపేసినా, తన పెన్సిల్స్తోనే తన నుదుటన అదృష్ట ర�
బ్రూయింగ్ రంగం అంటే బీర్, వైన్, స్పిరిట్ లాంటి మద్యపానీయాలను తయారు చేసే పరిశ్రమ. కిరణ్ 1975లో ఆస్ట్రేలియాలోని బల్లారట్ యూనివర్సిటీ నుంచి బ్రూయింగ్లో మాస్టర్ డిగ్రీ పొందారు.
కాంగ్రెస్లో చేరిన మాజీ టీడీపీయులు నటనలో ఆస్కార్ను తలదన్నుతున్నారు. గతంలో సోనియాగాంధీ సమక్షంలో రేణుకా చౌదరి, ఇప్పుడు సోనియాగాంధీ గురించి ప్రస్తావిస్తూ రేవంత్రెడ్డి తమ నటనకు తామే ఆస్కార్ ఇచ్చుకున్�
తమను పెంచి పోషించే రాజకీయ పక్షం కోసం ఏ పాపం తెలియని హీరోయిన్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మీడియా దృష్టిలో విలువలు పాటించడం అవుతుందా? ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది పేర్లున్నాయి, వీరిలో సినిమా హీరోయిన్�
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘
ఈ సారి బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఎవరికీ హక్కులు ఉండవనే ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. ఈ ప్రచారంతో విపక్షాలు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో కానీ తమను తామే భయపెట్టుకోవడ�
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఎన్నో ఆశలు చిగురించేవి.
తెలంగాణ బిడ్డ ఆవేశపరుడు. అంతర్ముఖ త్వం, తిరుగుబాటుతనం సమపాళ్లలో ఉంటా యి. లౌక్యం తెలియని అమాయకత్వం, ముక్కుసూటితనం, ధర్మాగ్రహం ఇక్కడి మని షి ఆత్మను పట్టిస్తాయి. ఈ మట్టిలోనే అలాంటి తత్వం ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నది. కమిషన్ ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి 545 సమాచార హక్కు (ఆర్టీఐ) పిటిషన్లకు కలిపి ఒకే ఆర్డర్ ఇచ్చారు. శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి 545 పిటిషన్లు దా ఖల
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బుద్ధ మురళి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్�
ఆరు నెలల్లో పెండింగ్ కేసులన్నీ విచారిస్తాం సమాచార హక్కు ప్రధాన కమిషనర్ బుద్దా మురళి వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రికార్డుస్థాయిలో 8,413 అప్పీళ్లను పరిష్కరించినట్టు రాష్ట్ర సమ�