IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఆ ఇన్స్టిట్యూట్లో ఆత్మహత్య ఘటన జరగడం ఇది నాలుగోది. మెకానికల్ ఇంజిన
Bike Accident | తుర్కయాంజల్ బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన బీటెక్ విద్యార్థి రావత్ యశ్వంత్(25) బైక్పై అతివేగంతో వెళ్లి హోర్డింగ్ను ఢీకొట్టి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ �
Road Accident | గుర్తుతెలియని వాహనం స్కూటీని వెనకనుంచి ఢీకొట్టడంతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థి పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచే�
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలోని దూసపాటిలోద్ది (విఫాల్స్) జలపాతంలో మునిగి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారు అభినవ్ (19) స్నేహితులతో కలిసి శన�
AP News | తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయింది ఓ కూతురు. నాన్న దృష్టిలో దోషిగా నిలబడకపోతే ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని భావించింది. నా గురించి అన్ని తెలిసిన నువ్వే నన్ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్మ�
BTech student | ఘట్కేసర్ రైల్వే వంతెన పై( Railway bridge) నుంచి దూకి బీటెక్ విద్యార్థిని( BTech student) ఆత్మయత్నానికి(Committed suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ (Ghatkesar) మండల పరిధి అవుశాపూర్ సమీపంలోని వీబీఐటీ కళ
Hyderabad | ఇక్ఫాయ్ (ICFAI) యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. స్నానం చేసే బకెట్లో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని.. అవి రంగు నీళ్లుగా భావించిన విద్య�
Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. icfai యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విష�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
Telangana | సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థిని.. శుక్రవారం మధ్యాహ్నం అందరూ చూ�