KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Resign | వరంగల్ జిల్లా స్టే్షన్ఘనపూర్ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు.
రాజు సరిగా లేకపోతే రాజ్యం చీకట్లో మగ్గుతుందట! ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల రంగం దుస్థితి ఇలాగే తయారైంది. కఠోరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. కృష్ణా జలాల్లో అంతులే�
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. చట్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నాడు ప్రచారంలో అబద్ధాలు వల్లెవేసిన కాంగ్రెస్.. నేడు పాలనలోనూ అసహనం ప్రదర్శిస�
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో గాలి మేడలు చూపించి, అమ లు కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఇస్తున్న రూ.4వేల పెన్షన్ కంటే అదనంగా మరో రెండు వేలు కలిపి రూ.6 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వడం లేదని ఆసంఘం నేతలు అశోక్, నర్సింహులు
బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం చంద్రబాబు, వైఎస్సార్ వల్లనే కాలేదని, వారి శిష్యులైన రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఏమవుతుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓవైపు రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్యం గల వివిధ ప్రభ�
Putta Madhu | కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశార�