Ala Venkateswara Reddy | ఎమ్మెల్యే పదవి లేకున్నా ఆలన్నగా మీకు అండగా ఉంటాను. ఇది వరకు ఉన్న జిద్దు ఇక నుంచి అలాగే ఉండాలని, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి( Ala Venkateswara Reddy) అన్నార�
నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధాన�
ఆర్థిక వివేకం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్షణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అ న్నారు. మొత్తం పన్నులో 84.2 శాతం సొం త రాబడి పన్ను వసూళ్లు సాధించి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన �
తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన మూడో శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ప్రమాణ స్వీక�
గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి, హామీ ఇచ్చిన గ్యారెంటీలు వాయిదా వేస్తారా? కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అన్ని వర్గాల సంక్షేమం కోసమే. సాగునీరు, తాగునీరు, కరెంటు కోసం అప్పులు చేశారు. తీర్చే సత్తా �
ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి స్ప ష్టం చేశారు. పట్టణంలో తన నివాసం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభ�
మండలంలో ని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉం టానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భరోసా కల్పించారు. జిల్లా కేం ద్రంలో బీఆర్ఎస్ కార్యాలయానికి గురువారం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్�
మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న ఎస్వైఆర్ గార్డెన్లో ని
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా,ఎక్స్రోడ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడంతోపాటు పన్నుల వసూళ్ల
అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలోని ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల
కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాము కుల, మత, పార్టీలకతీతంగా ప్రజల శ్రేయస్�
MLC Mahender Reddy | ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ( MLC Mahender Reddy) పేర్కొన్నారు.