KTR | ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Janardhan Goud | ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ ( Janardhan Goud ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పట్టణంలోని కేటీఆర్ నివాసంలో కలిసి నియోజకవర్గంలో పా
KTR | కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సిగ్గుందా అని తాను అడుగుతున్నానని కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ గడ్డ నాడు సాయుధ రైతాంగ పోరాటానికి రాష్ట్ర రైతుల్లో స్ఫూర్తి నింపిందని, ఇప్పుడు కూడా రైతులు తిరగబడేందుకు
KTR | స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ మళ్లీ రైతుభరోసా నాటకం ఆడుతున్నాడని, ఎన్నికలు అయిపోంగనే రైతుబంధు మళ్లీ బందేనని కేటీఆర్ విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను జనం నిలదీయాలని పిలు�
KTR | రాష్ట్రంలో ఏ ఊర్లో చూసుకున్నా పావులా వంతు కూడా రుణమాఫీ కాలేదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలపై ఇప్పుడు గ్రామ సభల్లో జనం నిలదీస్తుంటే పాలకుల దగ్గర సమాధానం లేదని చెప్పారు.
KTR | నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ మండిపడ్డారు. జనాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
KTR | వరి పండించే విషయంలో కేసీఆర్.. పంజాబ్, హర్యానాలను తలదన్నేలా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండని కేటీఆ గుర్తుచేశారు. తెలంగాణలో చివరి మడి వరకు, చివరి తడి వరకు సాగునీరిచ్చిన రైతు నాయకుడు కేసీఆర్ అన�
KTR | అధికారంలో ఉన్నోళ్లు చక్రవర్తుల లెక్క, రారాజుల లెక్క విర్రవీగుతున్నరని, తాను పోరాట వీరులంటున్నది వాళ్లను కాదని అన్నారు. అప్పటి నియంత పాలకుడికి వ్యతిరేకంగా, ధైర్యంగా పోరాటం చేసిన వారి గురించి మాట్లాడు�
T Padmarao - KTR | మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఫోన్ ద్వారా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.
MLC Kavita | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కవిత (Kavita) మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల తరఫున ఎవరు తమ గళం వినిపించినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని శంషాబాద్ పోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.