ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కమీషన్ల రాజ్యం నడుస్తున్నదని, మంత్రులందరూ తమ స్థాయికి తగ్గట్లు తీరొక్క దందాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల నుంచి 10 నుంచి 12 శాతం కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నార�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న మహాసభ బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సభల కంటే గొప�
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పురుడుపోసుకున్న గులాబీ జెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రా�
భారీ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడ�
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్ల వలె సాగాయన్నారు. తెలంగాణలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమయ్యాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన�
కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంల�
బీఆర్ఎస్ స్థాపించి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు నారాయణపేట జిల్లా నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి�
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన పల్లెపల్లెలో గులాబీ జెండా ఎగరాలని, అనంతరం 27వ తేదీన వరంగల్లో నిర్వహించే జరతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజ�
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. చిన్నగూడురు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం మర
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురు�
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు కూడా గత ముఖ్యమంత్రి �