బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.
KTR | జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్త�
MLA Talasani Srinivas Yadav | పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కన్నేసిన 50ఎకరాల అటవీ భూములను కాపాడేందుకు తాను కాపలాకుక్కనవుతానని, ఆయనలా మాత్రం గుంటనక్కనో, ఊసరవెల్లినో కానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మా వద్ద కు వస్తే ఏం తెస్తారు మీ వద్�
‘వరంగల్లోఈ నెల 27న అంబరాన్నంటేలా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు రావాలని గడపగడపను తట్టి ప్రజలను ఆహ్వానించాలి.. ఊరూవాడా జాతరలా తరలివచ్చేలా జన సమీకరణ చేయాలి.. వాహన సౌకర్యం కల్పిస్తున్నందున ప
నిజామాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నేతలు భారీ సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్త�
ఈ నెల 27న వరంగల్ గడ్డపై నిర్వహించనున్న ఓరుగల్లు జన జాతర.. కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనకు పాతర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిస్తే కాంగ్రెస్ పాలనల
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోన�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివి�
MLA Madhavaram Krishna Rao | ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎ�
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందు�
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సైనికులు లక్షలాదిగా తలలి వెళ్దామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ పట్టణ, బీఆర�