దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019లో తొలుత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తరువాత కుమారస్వామి సర్కార్ను కూలదోసి గత మూడున్నరేండ్లుగా అక్కడ అధికారం చలాయిస్తున�
భారత రాష్ట్ర సమితికి మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ విస్తరణ శ్రీకార కార్యక్రమంలో భాగంగా మ�
నకిరేకల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాచకొండ విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా గురువా రం మహారాష్ట్రలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు.
BRS Party | రైతు రాజ్యమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు రాజ్యం కోసం దేశంలోని రైతులందరినీ ఏకం చేస్తామని పేర్కొన్నారు. అబ్ కీ �
Telangana Legislative Assembly | తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) గా మార్చారు. శాసనసభ, మండలిలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బులెటిన్ జారీ అయింది. టీఆర్ఎస్ఎల్పీ ఇక
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే కవిత ఓ ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి.. ఆ
MLC Kavitha | ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
minister ktr | Minister KTR | ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు
హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు.
ఆనాడు చట్ట సభల్లో బలం, అధికారులు, మీడియా మద్దతు, ఆర్థిక వనరులు కలిగి ఉన్న ఆంధ్రా పరిపాలకుల జిత్తులకు ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు.
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్పై కవిత ధ్వజమెత్తారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని,