బుల్డోజర్లతోని కొంపలు కూ ల్చినంత అల్కగ ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టెటోళ్ల తరీక ను లోకం చూసింది. నాగపూర్ బాప తు ఢిల్లీ పెద్ద మనుషుల చిన్నబుద్ధి హైదరాబాద్ గడ్డ మీద అడ్డంగా బైటపడింది.
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల ను�
శిలా ఫలకం ధ్వంసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన ఉనికిని కాపాడుకునేందుకే మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని గడ్డి అన్నారం మార్కెట్
BRS Party | భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్లో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
వైకుంఠ ఏకాదశి శుభదినాన భారత్ రాష్ట్ర సమితి విస్తరణ ఉత్సాహభరితంగా మొదలైంది. పొరుగునే ఉన్న ఏపీ శాఖకు అంకురార్పణ జరిగింది. ఉన్నతాధికారులుగా ఉండి కూడా ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన సమర్థులకు ఏపీ �
ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అలజడులు పెరిగాయి.
ఎల్లారెడ్డిలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల శంకర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.