జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో ప్రకటించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దేశ ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు బుధవారం ప్రారంభించనున్నందున పండుగ వాతావరణం న�
నాడు టీఆర్ఎస్ సృష్టికి ఎటువంటి టైమింగ్ తోడైందో నేడు బీఆర్ఎస్గా రూపాంతరానికీ అటువంటి సక్సెస్ఫుల్ టైమింగే తోడైంది. పేరుకు జాతీయ పార్టీలే అయినా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలుగా డౌన్ అయిన సమయం.
ఈ మట్టిపై ప్రేమ, ప్రజలపై మమకారం ఉన్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఎలా ఉంటుందో నాలుగున్నరేండ్లలోనే చేసి చూపించా. మంథనిని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా.
Pidamarti ravi | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. బీఆర్ఎస్ దేశ వ్యాప్తమై.. కేసీఆర్ ప్రధాని కావాలని ఆయ
CM KCR | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయాన్ని
BRS Party | ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేంద్ర
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం
Rajashyama yagam | దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన రాజశ్యామల యాగం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మంగళవారానికి నాలుగేండ్లు అవుతున్నది. తొలి విడతలో మాదిరిగా రెండో విడుతలోనూ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రగతి కొత్త శిఖరాలను చే�
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలు తీరును చూసి ప్రజలు వివిధ పార్టీలకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.