Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మరికాసేపట్లో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వార�
దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్ చడూనీ స్పష్టంచేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి,
పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కే రాము అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాబో యే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప డతామని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీ ఆర�
కేసీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్పుడప్పుడు ప్రత్యర్థులకు అంతుచిక్కవు. కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రత్యర్థులు బిత్తరపోతారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు అధికార బలం లేదు.
BRS Party | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు నేతలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం జిల్లా అ
minister mallareddy | దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని, అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేళ్లుగా దేశ ప్రజలను మోసం �
పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా విజయం మాత్రం బీఆర్ఎస్దే అవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని చేగొమ్మలో టీఆర్ఎస్ నాయకుడు మల్లీడు వెంకటేశ్వర్లు అధ్యక్
దేశ రాజకీయాలలో కేసీఆర్ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద�
పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు బొడ్డు జగన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్, వార్
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార సంఘాల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఏఎంసీలలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు.