CM KCR | భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రెండోరోజైన గురువారం కూడా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్ గులాబీ శ్రేణులతో కిటకిటలాడింది.
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరుదివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారి చూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ... మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ... దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని,
CM KCR | ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం
దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.
భారతదేశ చరిత్రలో మరో అపూర్వఘట్టానికి తెరలేసింది. నవశకం ప్రారంభమైంది. కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప�
దేశ రాజధాని ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డు వసంత్ విహార్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగ�