సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ను సీ�
CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ అడ్వైజర్, కాపు సమాజం ప్రముఖ నాయకులు ఆర్ రామ్మోహన్ ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
cm kcr | ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్
CM KCR | ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామానాగేశ్వర్రావు, రవిచంద్ర
ఆస్ట్రేలియా, మెల్బోర్న్ సిటీలోని ‘డాండినాంగ్ క్రికెట్ క్లబ్'కు నా కొడుకు నిఖిల్రెడ్డిని ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్కు తీసుకువెళ్తుంటాను. అయితే అక్కడికే తన కొడుకును కూడా క్రికెట్ ప్రాక్టీస
:బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో చెన్నారావుపేట మండలానికి చెందిన గొల్లపల్లి, పదహార
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ ముఖ్యనాయకులు, పలు సంఘాల మహిళలు, యూత్ నాయకులు భారీగా ఆదివా�
దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు.
భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆదివారం నియామకపత్రం అందజేశారు.