భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో వడ్డెర కులసంఘం భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక నిధుల ద్వారా రూ.10లక్షలతో నిర్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కంటివెలుగు కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే అత్యంత భారీసభ నిర్వహించినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ సుభిక్షమైన పాలనలో రైతాంగంతో పాటు పేద, బడుగు బలహీన వర్గాలు, వివిధ కులవృత్తిదారులు సంతోషంగా ఉన్నారని, ఈ సారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు 25 స్థానాలు సైతం దక్కవని తాను చేసిన వ్యాఖ్య�
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
భిన్న సంస్కృతులు, వైవిధ్య సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వమై మహాత్ముడు తలచిన భారతదేశ నికార్సయిన ఆత్మను బీఆర్ఎస్ తొట్ట తొలి సభ శుభారంభాన ఆవిష్కరించింది.
Tammineni Veerabhadram | వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందుకే బీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సమర్థించే ముందు పార్టీ పేరు, నాయకుడి బొమ్మ
CM KCR | దేశమంతా దళితబంధు ఇవ్వాలి.. ఇదే బీఆర్ఎస్ డిమాండ్ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ.. ‘లాభం ఉన్నకాడి నుంచి పేదలకు ఆదుకోవడం అనేది అనాదిగా భారతదేశ రక్తంలో ఉన్న సంప్రదాయం. ధనవంతులు ధర్మ