తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
CESS Elections | సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతి పక్షాలు చెప్పిన కల్లిబొల్లిమాటలను ప్రజలు విశ్వసించలేదు. పన్నిన కుట్రలు,
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి.
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు.
మన పథకాలు దేశానికే ఆదర్శమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని కొండాపూర్ యాపలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారని, దీనికి కార్మికులంతా తరలిరావాలని బీఆర్�
రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాలపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
దేశాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ మోడల్ పాలన దేశమంతా అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.