ఎనిమిదిన్నరేండ్ల బీజేపీపాలనలో అలుముకొన్న చీకట్లను పటాపంచలు చేస్తూ, రైతన్నను నిజమైన రారాజుగా మార్చడమే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ శంఖారావం బీఆర్ఎస్కు సర్వత్రా మద్దతు లభిస్తున్నది.
దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రజా ఆకాంక్షలకు దూరంగా పాలన సాగించే ప్రభుత్వాలను గద్దెదించి, మరో పార్టీకి పట్టం కట్టడం ప్రజలకు కొత్తేం కాదు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటిదాకా ఈ దేశాన్ని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు పాలించాయి.
వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే... వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే... మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే... అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగి�
ఖమ్మం సభతో బీఆర్ఎస్ పార్టీ తన జాతీయ రాజకీయ ఎజెండాను మాత్రమే కాదు ప్రగతి ఎజెండాను ఎగరవేసింది. వాస్తవానికి ఈ సభను కేవలం రాజకీయ పార్టీ సభగా మాత్రమే చూడొద్దు. ఇది పార్టీ, ప్రభుత్వాల సభగా చూడాలె.
దేశానికి దిశ దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభి
దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు.