రైతన్న ఉగ్రుడయ్యాడు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై భగ్గుమన్నాడు. రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆ
కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరో అబద్ధాన్ని వల్లెవేశారు. కేంద్రం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పాం(ఎన్ఎంఈవో-ఓపీ) కింద రెండేండ్లలో దేశవ్యాప్తంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తే, కిషన్రెడ్డ�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ ప�
CM KCR | తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపా�
BRS party :తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్�
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై సమరానికి ఉమ్మడి జిల్లా రైతులు సిద్ధ్దమయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో కల తప్పిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో లాభసాటిగా మారుతున్న తరుణంలో మోదీ సర్కార్ ఆంక్షల మీద �
మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రం నిలుస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని స్థానిక ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థా�
‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇచ్చిన నినాదం పలు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్నది. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అనేక మం�
దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019లో తొలుత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తరువాత కుమారస్వామి సర్కార్ను కూలదోసి గత మూడున్నరేండ్లుగా అక్కడ అధికారం చలాయిస్తున�
భారత రాష్ట్ర సమితికి మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ విస్తరణ శ్రీకార కార్యక్రమంలో భాగంగా మ�