అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామగుండంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ముఖ్యనేత, కార్మికవర్గాల్లో పట్టున్న నాయకుడు కౌశికహరి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
Y Satish Reddy | ఓటమి ఖరారైందని భావించి... ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇష్టారీతిగా మాట్లాడుతూ.. రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించ
KTR | కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటకల కరెంట్ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత
Jagadish Reddy | స్వరాష్ట్రంలోనే తండాలు అభివృద్ది చెందాయని, మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ అనేక పథకాలు అమలు చేస్త�
సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం గ్రామానికి చెందిన బి. శంకరయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకు�
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ముహూర్తం దగ్గరపడుతున్న క్రమంలో గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం టిక్కెట్ల ఎంపికలోనే తర్జనభర్జన పడుతున్న పరిస్�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభంజనానికి ఎదురు నిలిచేవారే లేరని ఇప్పటికే స్పష్టమైంది. సామాన్యుల నుంచి మేధావుల వరకు రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనని అనేక సర్వేలు తేల్చాయి. తాజాగా జాతీయ స్థాయిలో ఎన్న
Jagadish Reddy | తుంగతుర్తి నియోజకవర్గంలో రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మీరు లేకపోతే నేను లేను. మీరు లేకపోతే తెలంగాణ లేదు. మీరే నా బలం, బలగం. నన్ను నడిపించే శక్తి మీరు” అంటూ కార్యకర్తలనుద్దేశించి చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి కుటుంబాలను సైతం కంటికి రెప్పలా కాపాడుతున్
సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నది. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజలు జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే సూర్యాపేటకు, మోత్కూర�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. పార్టీ నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఎవ్వరైనా చనిపోతే.. అతడి కుటుంబా
Harish Rao | సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మెదక్ జి
BRS Party | కేంద్ర ఎన్నికల సంఘంను బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం కలిసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీలు విజ్ఞ�