BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gajwel, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gajwel, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gajwel,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Warangal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Warangal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Warangal,
Deeksha Divas | తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు నవంబర్�
CM KCR | ఒక పూట ప్రయాణం చేస్తేనే అలసిపోతాం. ఒళ్లు హూనం అయ్యిందని గగ్గోలు పెడుతుంటాం. కానీ 70 ఏండ్ల వయసులో రోజుకు మూడు చోట్లకు.. అలా 32 రోజుల పాటు 96 సభల్లో పాల్గొని, ప్రసంగించి, ప్రజలను మెప్పించటం అంటే మాటలా? కానీ కేసీ
పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్
ఓటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.. తొందరపడి వేయకండి.. మీకూ కండ్ల ము గింట కనిపిస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎ
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకు పైగా నిజామాబాద్లోనే బస చేసిన కవిత ఉమ్మడి నిజామాబా�
బాన్సువాడ పట్టణంలో ఇల్లు, స్థలం లేని పేదలకు సొంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో మంగళవారం పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం
నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలువబోతున్నానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ ఎమ
నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు పక్కా అని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలం
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తున్నదని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, బయటకు శత్రువులుగా చూపించుకున్నప్పటికీ, వాటిమధ్య �
గజ్వేల్ గర్జించింది.. వరంగల్ పోటెత్తింది.. మంగళవారం సీఎం కేసీఆర్ ఆఖరురోజు పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలు సూపర్హిట్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల సభలకు ప్రజలు
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని �