Telangana Assembly Elections | సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. మొదటి రౌండ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Telangana Assembly Elections | దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 3167 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కారు దూసుకెళ్తోంది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ 5228 ఓట్లు పోలయ్యాయి.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది.
దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ 25వేల మెజార్టీతో గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యమ సమయంలోనే కాదు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నది. సందర్భమేదైనా.. ఎన్నిక ఏదైనా మద్దతు ప్రకటిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్�
జనగామలో డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరడం తథ్యమని, ఆ నమ్మకం, విశ్వాసం తనకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Telangana | తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్ర�
Palla Rajeshwar Reddy | 45 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పని చేశారు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీకి కట్టుబడి నిలబడ్డారు. ఐక్యంగా ఉండి జనగామలో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారని జనగామ బీఆర్ఎస్