Revanth Reddy | హైదరాబాద్ మహానగర పరిధిలో ఎంఐఎం గెలిచిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పర�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 41,827 ఓట్ల మెజార్టీతో తలసాని భారీ విజయం సాధించి విజయ దుందుభి మోగించారు. నియోజకవర్గంలో మూడోసారి వ
సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రతి రౌండ్కి మెజారిటీ వచ్చింది. 56,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై వి�
వైద్య సేవలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తికి భద్రాచలం ప్రజలు పట్టం కట్టారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన తెల్లం మూడో పర్యాయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5,719 ఓ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్యాని లాస్యనందిత మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని �
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించగ�
Srinivas Yadav | ప్రజా తీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లోని కౌంటర్ కేంద్రం వద్ద అధికారులు ఫల
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి గాలి లేదని.. అదే సమయంలో అర్థంకాకుండా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు.
KTR | ఈ రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ స
Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరు ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి ఎమ్మెల్�